ETV Bharat / state

ఇక్కడ పింఛన్‌.. బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..? - pensioners wating in madnur

కామారెడ్డి జిల్లా మద్నూర్‌ బస్టాండ్‌.. వృద్ధులు, దివ్యాంగులు, పింఛన్‌దారులతో కిటకిటలాడుతోంది. గ్రామాల్లో సిగ్నల్స్‌ రానందున తపాలాశాఖ వారు మండల కేంద్రంలోనే పింఛన్‌ ఇస్తున్నారు. లబ్ధిదారులంతా నిరుపయోగంగా ఉన్న బస్టాండ్​లో వేచి ఉంటే.. అధికారులు మధ్యాహ్నం వచ్చి పింఛన్​ ఇస్తారని చెబుతున్నారు.

ఇక్కడి పింఛన్‌ బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..?
author img

By

Published : Nov 17, 2019, 11:50 PM IST

బస్టాండ్‌లో కనిపిస్తున్నవారు బస్సు కోసం వేచిచూస్తున్నారు అనుకుంటున్నారా? కాదు... పింఛన్‌ తీసుకునేందుకు వచ్చినవారు. బస్టాండులో పింఛను ఇవ్వడమేంటి అనే సందేహం వచ్చిందా?. ఏం లేదండీ... కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. అక్కడి గ్రామాల్లో సరిగ్గా సిగ్నల్‌ రానందున తపాలశాఖ అధికారులు... పింఛన్‌ కోసం అందరూ మద్నూర్‌కు రావాలని సూచించారు. ఉదయం వచ్చి పింఛన్‌ తీసుకునేందుకు... నిరుపయోగంగా ఉన్న బస్టాండులో ఎదురుచూస్తున్నారు. అధికారులు మధ్యాహ్నం వచ్చి పింఛన్​ ఇస్తారని వారు చెబుతున్నారు.

ఇక్కడ పింఛన్‌.. బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..?

ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం

బస్టాండ్‌లో కనిపిస్తున్నవారు బస్సు కోసం వేచిచూస్తున్నారు అనుకుంటున్నారా? కాదు... పింఛన్‌ తీసుకునేందుకు వచ్చినవారు. బస్టాండులో పింఛను ఇవ్వడమేంటి అనే సందేహం వచ్చిందా?. ఏం లేదండీ... కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. అక్కడి గ్రామాల్లో సరిగ్గా సిగ్నల్‌ రానందున తపాలశాఖ అధికారులు... పింఛన్‌ కోసం అందరూ మద్నూర్‌కు రావాలని సూచించారు. ఉదయం వచ్చి పింఛన్‌ తీసుకునేందుకు... నిరుపయోగంగా ఉన్న బస్టాండులో ఎదురుచూస్తున్నారు. అధికారులు మధ్యాహ్నం వచ్చి పింఛన్​ ఇస్తారని వారు చెబుతున్నారు.

ఇక్కడ పింఛన్‌.. బస్టాండ్‌లో ఇస్తారు తెలుసా..?

ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం

File no:TG_NZB_02_17_PINCHAN_KASTALU_AVB_TS10107 Srinivas Goud, Etv, Jukkal, Kamareddy zilla. Phone: 9394450181, 9440880005 ఇదిగో బస్టాండ్ లో కనిపిస్తున్న వారందరూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది కదూ.. ఆర్టీసీ సమ్మె వల్ల బస్సులు లేక బస్టాండ్ లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు లాగా కనిపిస్తుంది. కానీ వీరందరూ ప్రయాణికులు కాదు. నెలనెలా వచ్చే ఆసరా పింఛన్ల కోసం ఇలా నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో వేచి చూస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దున ఉంటుంది. అయితే సరిహద్దు గ్రామాలలో సిగ్నల్ లేకపోవడంతో తపాలా శాఖ అధికారులు పింఛన్ ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీలేక సరిహద్దు గ్రామాల్లో ఉన్న వార అందరూ మండల కేంద్రానికి రావాలని సూచించారు. దీంతో ఆయా గ్రామాల వృద్ధులు ఆటోలో మండల కేంద్రానికి వచ్చి ఇలా వృధాగా ఉన్న బస్టాండ్ లో రోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం తపాలా శాఖ అధికారులు వచ్చి డబ్బులు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లోని పింఛన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. బైట్స్. రాములు, సలాబత్ పూర్ సరస్వతి, చిన్న శకర్గ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.