ETV Bharat / state

పలు గ్రామాల్లో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన - పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందనరావు

30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందనరావు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

కామారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన
author img

By

Published : Sep 19, 2019, 5:16 PM IST

కామారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్​శాఖ కమిషనర్​ రఘునందన్​రావు... పరిశుభ్రతపై ప్రజలకు పలు సూచనలిచ్చారు. గర్గుల్​, మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాల్లో పర్యటించి డంపింగ్​ యార్డ్​, స్మశానవాటిక, మురికివాడల్ని పరిశీలించారు. కృష్ణాజివాడి గ్రామంలోని స్మశానవాటిక స్థలం కబ్జాకు గురైందని స్థానికులు.... కమిషనర్​, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్​ రఘునందనరావు కామారెడ్డిలోని రాశివనంలో మొక్కలు నాటారు.

కామారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్​శాఖ కమిషనర్​ రఘునందన్​రావు... పరిశుభ్రతపై ప్రజలకు పలు సూచనలిచ్చారు. గర్గుల్​, మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాల్లో పర్యటించి డంపింగ్​ యార్డ్​, స్మశానవాటిక, మురికివాడల్ని పరిశీలించారు. కృష్ణాజివాడి గ్రామంలోని స్మశానవాటిక స్థలం కబ్జాకు గురైందని స్థానికులు.... కమిషనర్​, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్​ రఘునందనరావు కామారెడ్డిలోని రాశివనంలో మొక్కలు నాటారు.

Intro:tg_nzb_04_19_30rojula_pranalikalo_baganga_visit_av_ts10142 contributor:shyam prasad goud(kamareddy) (.) 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎం. రఘునందనరావు ఈరోజు కామారెడ్డి జిల్లా లోని పలు గ్రామాలను పర్యటించారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామం మరియు కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామం మరియు మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామాల్లో గ్రామాల్లో పర్యటించి డంపింగ్ యార్డ్ ,స్మశానవాటిక, మురికివాడలు పరిశీలించారు. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత పై ప్రజలకు ప్రజలకు సూచన ఇచ్చారు కృష్ణా జి వాడి గ్రామంలో మొక్కలు నాటి నీళ్ళు పోసారు .అలాగే కృష్ణాజివాడి గ్రామంలోని స్మశానవాటిక స్థలం కబ్జా అయిందని గ్రామస్తులు కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడినుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గల రాశి వనాన్ని పరిశీలించారు .రాశివనం లో మామిడి మొక్క నాటారు. కమిషనర్ వెంట జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ,అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవర్ ఎంపీడీవో లక్ష్మి తదితరులు ఉన్నారు.


Body:G.shyamprasadgoud


Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.