ETV Bharat / state

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్​ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

author img

By

Published : Oct 3, 2019, 11:57 AM IST

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని, ప్లాస్టిక్​ అంతానికి ఈరోజే ముందడుగు వేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్​ నిషేధం అమలుపై ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జుక్కల్​ నియోజకవర్గంలోని మద్నూర్​, బిచ్కుంద, జుక్కల్​ మండలాల్లో అవగాహన సదస్సుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాస్టిక్​ నిషేధం మంచిదే అయినప్పటికీ అందరూ అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు.

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ

పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని, ప్లాస్టిక్​ అంతానికి ఈరోజే ముందడుగు వేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్​ నిషేధం అమలుపై ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జుక్కల్​ నియోజకవర్గంలోని మద్నూర్​, బిచ్కుంద, జుక్కల్​ మండలాల్లో అవగాహన సదస్సుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాస్టిక్​ నిషేధం మంచిదే అయినప్పటికీ అందరూ అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు.

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ

ఫైల్ నంబరు: TG_NZB_22_02_PLASTEK_AVAGAHANA_AV_TS10107 శ్రీనివాస్ గౌడ్, ఈటీవీ, జుక్కల్, కామారెడ్డి జిల్లా ఫోన్:9394450181, 9440880004 పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని, ప్లాస్టిక్ అంతానికి ఈ రోజే ముందడుగు వేయాలని అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధం అమలుపై 'ఈనాడు- ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో అవగాహన సదస్సుల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం మంచిదే అయినప్పటికీ అందరూ అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముందు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు నుంచి అందరం కలిసి ప్లాస్టిక్ వాడకూడదని అన్నారు. అవగాహన సదస్సుల కు చక్కటి స్పందన లభించింది. ఇలాంటి అవగాహన సదస్సులను నిర్వహిస్తున్న 'ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్ సేవలు అభినందనీయమని అధికారులు ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.