ETV Bharat / state

'ధాన్యం కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలి' - grain purchase center in kamareddy district

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తహసీల్దార్ కిష్టా నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా సిర్పూర్​లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

grain purchase center at sirpur in kamareddy district
సిర్పూర్​లో ధాన్యం కొనుగోలు కేంద్రం
author img

By

Published : Apr 24, 2020, 2:37 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్​లో మొక్క జొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్​ కిష్టానాయక్ ప్రారంభించారు. మొక్క జొన్న క్వింటాకు రూ.1760, వరిధాన్యం ఏ గ్రేడ్ క్వింటాకు రూ.1835, బీ గ్రేడ్ రూ.1815 గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కరోనా వైరస్ కట్టడికి లాక్​డౌన్​ అమలు చేస్తున్నందున రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తహసీల్దార్​ కిష్టా నాయక్​ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, సిబ్బంది భౌతిక దూరం పాటించాలని సూచించారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్​లో మొక్క జొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్​ కిష్టానాయక్ ప్రారంభించారు. మొక్క జొన్న క్వింటాకు రూ.1760, వరిధాన్యం ఏ గ్రేడ్ క్వింటాకు రూ.1835, బీ గ్రేడ్ రూ.1815 గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కరోనా వైరస్ కట్టడికి లాక్​డౌన్​ అమలు చేస్తున్నందున రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తహసీల్దార్​ కిష్టా నాయక్​ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, సిబ్బంది భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.