ETV Bharat / state

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అటవీ సెక్షన్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

author img

By

Published : Aug 25, 2019, 10:11 AM IST

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. భారీగా ఇసుక డంప్​లు ఏర్పాటు చేయడమే కాక అటవీ ప్రాంతం నుంచి తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వాగు పరివాహక ప్రాంతం, తిమ్మాపూర్ చెరువు నుంచి బొల్లారం వాగు వరకు అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తూ నిర్మానుశ్య ప్రాంతంలో నిల్వ చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ... వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నామమాత్రపు కేసులు, జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. తిమ్మాపూర్, అడవిలింగాల్, బొల్లారం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాయికిరణ్ దాడి చేసి మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా

ఇదీ చూడండి:"మా నీళ్లు మాకు కావాలి"

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. భారీగా ఇసుక డంప్​లు ఏర్పాటు చేయడమే కాక అటవీ ప్రాంతం నుంచి తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వాగు పరివాహక ప్రాంతం, తిమ్మాపూర్ చెరువు నుంచి బొల్లారం వాగు వరకు అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తూ నిర్మానుశ్య ప్రాంతంలో నిల్వ చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ... వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నామమాత్రపు కేసులు, జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. తిమ్మాపూర్, అడవిలింగాల్, బొల్లారం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాయికిరణ్ దాడి చేసి మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా

ఇదీ చూడండి:"మా నీళ్లు మాకు కావాలి"

Intro:Tg_nzb_31_24_isuka_tractors_japthu_avb_TS10111
( ) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

పేట్రేగిపోతున్న ఇసుకాసురులు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఇసుకాసురులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. మండలంలో భారీగా ఇసుకను డంప్ చేయడమే కాక అటవీ ప్రాంతం నుండి భారీగా ఇసుకను తరళిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటూ దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇంత తంతు జరుగుతున్నా అటవీ అధికారులకు ఈ విషయం గూర్చి తెలియకపోవడం గమనార్హం. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వాగు పరివాహక ప్రాంతం, తిమ్మాపూర్ చెరువు నుండి బొల్లారం వాగు వరకు అటవీ ప్రాంతంలో ఇసుకాసురులు ఎవ్వరికి అనుమానం రాకుండా రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తూ నిర్మానుశ్య ప్రాంతంలో నిలువలు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడే అధికారులు హడావుడితో ట్రాక్టర్ యజమానులపై నామ మాత్రపు కేసులు చేసి కేవలం ఫైన్లతోనే సరిపుచ్చుతున్నట్లు సమాచారం. వాల్టా చట్టంకు తూట్లు పొడుస్తూ నిబంధనలను తుంగలో తొక్కి బడాబాబులకు, అధికారులు తొత్తు పలుకుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్, అడ్విలింగాల్, బొల్లారం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరళిస్తున్న విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాయికిరణ్ దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను పట్టుకుని అటవీశాఖ కార్యాలయానికి తరళించారు.

Bytes : సాయి కిరణ్ (ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్)Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్ 9441533300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.