ETV Bharat / state

'గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి' - 'గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

కామారెడ్డి జిల్లాలోని తడకొల్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, 16  ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

'గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'
'గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'
author img

By

Published : Nov 27, 2019, 9:00 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ తడకొల్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఎస్​ఐలు, 120 మంది కానిస్టేబుళ్లతో ఇంటింటా సోదాలు జరిపారు. సరైన ధ్రువ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రతీ ఒక్కరూ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, లైసెన్సు, ఇన్సూరెన్స్ బీమా పత్రాలను కలిగి ఉండాలని ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు కానీ నగదు వివరాలు గానీ అడిగితే చెప్పకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని చెప్పారు.

'గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ తడకొల్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఎస్​ఐలు, 120 మంది కానిస్టేబుళ్లతో ఇంటింటా సోదాలు జరిపారు. సరైన ధ్రువ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రతీ ఒక్కరూ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, లైసెన్సు, ఇన్సూరెన్స్ బీమా పత్రాలను కలిగి ఉండాలని ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు కానీ నగదు వివరాలు గానీ అడిగితే చెప్పకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని చెప్పారు.

'గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

TG_NZB_24_26_CARTEN_SREACH_NIRAVAHINCHINA_SP_AVB_TS10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ తడకొల్ గ్రామంలో రాజారాం దుబ్బ లో కర్టెన్ సర్చ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి. సరైన ద్రువ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనం లను మరియు 16 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు లైసెన్సు ఇన్సూరెన్స్ బీమా పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. అలాగే నేరాలు అధికంగా జరుగుతున్నాయి కావున సీసీ కెమెరాలు లను మార్చుకోవాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి తమ బ్యాంకు వివరాలు కానీ నగదు వివరాలు గాని అడిగితే చెప్పకూడదని తెలిపారు ప్రతి ఒక్కరూ జాగ్రత్త గా ఉండాలి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా శాంతిభద్రతలకు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి దామోదర్ రెడ్డి వాడ పట్టణ సీఐ మహేష్ గౌడ్ టాటా బాబు సాజిత్ తుల్లా 10 మంది ఎస్ఐలు 120 కానిస్టేబుల్ ఉన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.