ETV Bharat / state

'రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలి'

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ భాజపా నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

author img

By

Published : May 21, 2020, 3:39 PM IST

farmers loans waived immediately
farmers loans waived immediately

బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​లో భాజపా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కిష్టానాయక్​కు వినతి పత్రం అందజేశారు. పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా మండల అధ్యక్షుడు హండేకేలూర్ హన్మాండ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​లో భాజపా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కిష్టానాయక్​కు వినతి పత్రం అందజేశారు. పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా మండల అధ్యక్షుడు హండేకేలూర్ హన్మాండ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఇవీ చూడండి: కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.