ETV Bharat / state

డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల కోసం తహసీల్దార్​కు వినతిపత్రం - madnur thahasildar office news

రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా మద్నూర్​లో బీడీ కార్మికులు తహసీల్దార్​ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

madnur, beedi workers
మద్నూర్, బీడీ కార్మికులు
author img

By

Published : Jan 2, 2021, 3:00 PM IST

రెండు పడక గదుల ఇళ్లు తమకు కూడా నిర్మించి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండల బీడీ కార్మికులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్​ కార్యాలయానికి చేరుకున్నారు.

అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు.

రెండు పడక గదుల ఇళ్లు తమకు కూడా నిర్మించి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండల బీడీ కార్మికులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్​ కార్యాలయానికి చేరుకున్నారు.

అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్నివిధాలా సమర్థుడు: గుత్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.