ETV Bharat / state

రామాపురం బాధితులకు పరిహారం పంపిణీ - zp chairperson saritha and mla abraham distributed checks in ramapuram

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో రామాపురం బాధితులకు జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత, ఎమ్మెల్యే అబ్రహం పరిహారం పంపిణీ చేశారు.

రామాపురం బాధితులకు పరిహారం పంపిణీ
author img

By

Published : Aug 28, 2019, 4:29 PM IST

మే 11న ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత, ఎమ్మెల్యే అబ్రహం చెక్కులు పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గానికి చెందిన రామాపురం, వడ్డెపల్లికి చెందిన 16 మంది మరణించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని జడ్పీ ఛైర్​పర్సన్​ తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు.

రామాపురం బాధితులకు పరిహారం పంపిణీ

ఇవీ చూడండి: 'సమస్యలు ఎక్కడుంటే కాంగ్రెస్​ అక్కడుంటుంది'

మే 11న ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత, ఎమ్మెల్యే అబ్రహం చెక్కులు పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గానికి చెందిన రామాపురం, వడ్డెపల్లికి చెందిన 16 మంది మరణించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని జడ్పీ ఛైర్​పర్సన్​ తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు.

రామాపురం బాధితులకు పరిహారం పంపిణీ

ఇవీ చూడండి: 'సమస్యలు ఎక్కడుంటే కాంగ్రెస్​ అక్కడుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.