ETV Bharat / state

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

author img

By

Published : Aug 19, 2020, 8:22 AM IST

Updated : Aug 19, 2020, 10:32 AM IST

two-bodies-identification-in-the-jurassic-reservoir mahabubnagar district
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు.. వారివేనా?

08:02 August 19

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కర్ణాటక కురువపురానికి చెందిన పార్వతమ్మ, సుమలతగా గుర్తించారు. ఈనెల 17న మక్తల్ మండలం పంచదేవుపాడు వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగింది.  

ఆ ఘటనలో కర్ణాటక కురువపురానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురం వెళ్తుండగా కృష్ణా  నదిలో పుట్టి మునిగింది. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు

08:02 August 19

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కర్ణాటక కురువపురానికి చెందిన పార్వతమ్మ, సుమలతగా గుర్తించారు. ఈనెల 17న మక్తల్ మండలం పంచదేవుపాడు వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగింది.  

ఆ ఘటనలో కర్ణాటక కురువపురానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురం వెళ్తుండగా కృష్ణా  నదిలో పుట్టి మునిగింది. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు

Last Updated : Aug 19, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.