ETV Bharat / state

'దేశానికి పచ్చతోరణంగా తెలంగాణ' - haritha haram program in gadwal district

మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘునందన్​ రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ శ్రుతి ఓఝాతో కలిసి పర్యటించారు.

telangana rural development secretary ragu nandan rao
గద్వాలలో గ్రామీణాభివృద్ధి కార్యదర్శి పర్యటన
author img

By

Published : Jul 18, 2020, 2:13 PM IST

తెలంగాణను దేశానికే పచ్చతోరణంగా మలచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘునందన్​ రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయన పర్యటించారు. ఇటిక్యాల మండలం బీచుపల్లి నుంచి పుల్లూర్​ వరకు జాతీయ రహదారికి ఇరువైపుల 44 కిలోమీటర్ల మేర 15,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝాతో కలిసి రఘునందన్​ రావు మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జీ ఛైర్​పర్సన్ సరితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణను దేశానికే పచ్చతోరణంగా మలచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘునందన్​ రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయన పర్యటించారు. ఇటిక్యాల మండలం బీచుపల్లి నుంచి పుల్లూర్​ వరకు జాతీయ రహదారికి ఇరువైపుల 44 కిలోమీటర్ల మేర 15,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝాతో కలిసి రఘునందన్​ రావు మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జీ ఛైర్​పర్సన్ సరితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.