రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతుంది. పలు పార్టీలు బంద్కు మద్దతు పలికాయి. ఉదయం ఐదు గంటల నుంచే కనిపించిన వారిని కనపడ్డ చోట పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు. ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : మహిళను వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు