ETV Bharat / state

'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం' - 'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం'

మట్టి గడ్డలు ఎత్తే రైతులు కార్లతో తిరగటమే తమ లక్ష్యమని జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులతో అధిక డిమాండ్​ ఉన్న పామాయిల్​ తోటలు సాగు చేపించి వాళ్లని లక్షాధికారులను చేసే బాధ్యత తీసుకుంటానన్నారు మంత్రి నిరంజన్​రెడ్డి.

PALM OIL GARDENS HORTICULTURE IN BEECHPALLI OIL FACTORY BY MINISTER NIRANJAN REDDY
author img

By

Published : Nov 19, 2019, 10:22 AM IST

రాష్ట్రంలో కనీసం యాభై వేల ఎకరాలలో పామాయిల్ తోటలను పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్​లో పామాయిల్ మొక్కల సాగును ప్రారంభించారు. పామాయిల్ పరిశ్రమ ద్వారా బీచుపల్లి మిల్లును తిరిగి ​ప్రారంభించటమే తమ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో పామాయిల్​ పంటలపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో దాదాపు 206 మండలాలలో పామాయిల్ తోటలకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారన్నారు. ఔత్సాహిక రైతులకు అధికారులతో అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు.

'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం'

ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా

రాష్ట్రంలో కనీసం యాభై వేల ఎకరాలలో పామాయిల్ తోటలను పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్​లో పామాయిల్ మొక్కల సాగును ప్రారంభించారు. పామాయిల్ పరిశ్రమ ద్వారా బీచుపల్లి మిల్లును తిరిగి ​ప్రారంభించటమే తమ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో పామాయిల్​ పంటలపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో దాదాపు 206 మండలాలలో పామాయిల్ తోటలకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారన్నారు. ఔత్సాహిక రైతులకు అధికారులతో అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు.

'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం'

ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా

Intro:tg_mbnr_12_18_palmoil_thotala_pempakam_minister_avb_ts10049
మట్టి కట్టలు ఎత్తిన రైతు లను కారులో తిరిగే రోజులు రావాలన్నదే నా ధ్యేయం భవిష్యత్తులో ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉండి అధిక లాభాలు రైతులు అర్జున్ చ గలరు అలాంటి పామాయిల్ పంటను రాష్ట్రమంతటా సాగు చేసే విధంగా కృషి చేస్తానని అని వ్యవహ సాయ శాఖ మంత్రి ఇ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లోని ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న ఆయిల్ మిల్ 2003లో మూతపడిన మిల్లులో పామాయిల్ మొక్కలు నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బీచుపల్లి ఆయిల్ మిల్లు లో పామాయిల్ మొక్కలను నాటి అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పామాయిల్ పరిశ్రమ ద్వారా తిరిగి ఈ మిల్లును పునర్ ప్రారంభం కు తీసుకురావడమే నా ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి ఇ అన్నారు. మలేషియా సింగపూర్ వంటి దేశాలలో తిరిగి అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ చూసిన అన్ని పామాయిల్ తోటలు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం యాభై వేల ఎకరాలలో పామాయిల్ తోటలను పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. ప్రతి ఒక్క రైతు నన్ను నమ్మండి మిమ్ములను లక్షాధికారులు చేయడమే నా ధ్యేయం అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 206 మండలాలలో పామాయిల్ తోటలకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ పంట పందుల బెడద క్రిమి కీటకాలు ప్రకృతి వైపరీత్యం సమస్యలు లేవని అన్నారు. రైతు లో ప్రస్తుతం పండించిన పంట లాభాల కన్నా రెట్టింపు ఆదాయం తో పాటు ఆదాయం వస్తుందని పామాయిల్ పంట పండించిన రైతులను దగ్గరకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాలు సాగు చేసే ఎందుకు కృషి చేస్తానని అని మంత్రి ఇ తెలిపారు.


Body:babanna


Conclusion:gadwal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.