ETV Bharat / state

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

author img

By

Published : Oct 1, 2019, 11:52 PM IST

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడోరోజు జోగులాంబ అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని కొలువు పూజకు అర్చకులు తీసుకొచ్చారు. చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇవీ చూడండి:సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడోరోజు జోగులాంబ అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని కొలువు పూజకు అర్చకులు తీసుకొచ్చారు. చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇవీ చూడండి:సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Intro:tg_mbnr_08_01_navaratrulu_mudoroju_avb_ts10096
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు


Body:దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడోరోజు జోగులాంబ అమ్మవారు చంద్ర గంట దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని కొలువు పూజకు అర్చకులు తీసుకొనివచ్చి అలంకరించారు చంద్రఘంటాదేవి అలంకారం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సుహాసిని కుమారి పూజలు చేశారు


Conclusion:అమ్మవారి దర్శనం కు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

వెంకటరమణ
అలంపూర్
9666619747
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.