ETV Bharat / state

'నెలరోజుల ప్రణాళికలో ముందున్నాం' - 30 days paln updates

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు పాల్గొన్నారు.

Breaking News
author img

By

Published : Nov 26, 2019, 4:46 PM IST


జోగులాంబ గద్వాల జిల్లా 30 రోజుల ప్రణాళికలో ముందంజలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి, కలెక్టర్​ శశాంక, గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి రెండు మాసాలకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. జిల్లాలో అభివృద్ధి, ప్రభుత్వపరంగా నిధుల జాప్యం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో ముందడుగులో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ సరితతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నెలరోజుల ప్రణాళికలో ముందున్నాం

ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్


జోగులాంబ గద్వాల జిల్లా 30 రోజుల ప్రణాళికలో ముందంజలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి, కలెక్టర్​ శశాంక, గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి రెండు మాసాలకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. జిల్లాలో అభివృద్ధి, ప్రభుత్వపరంగా నిధుల జాప్యం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో ముందడుగులో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ సరితతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నెలరోజుల ప్రణాళికలో ముందున్నాం

ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్

Intro:
TG_MBNR_11_26_MANTRI_SAMIKSHA_AVB_TS10049
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లోని హరిత హోటల్ లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు గద్వాల అలంపూర్ శాసనసభ్యులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇకనుంచి ప్రతి రెండు మాసాలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వపరంగా గా నిధుల జాప్యంపై అదేవిధంగా ప్రభుత్వ అ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో 30 రోజుల ప్రణాళిక అభివృద్ధిలో ముందడుగు లో ఉన్నామని అందుకు అభివృద్ధికి కృషి చేసిన అధికారులకు క్రితం కృతజ్ఞతలు. 30 రోజుల ప్రణాళిక ఆదర్శంగా తీసుకొని ప్రజలుకు ప్రజలకు వెసులుబాటు కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషిచేయాలని సమీక్ష సమావేశం అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి గద్వాల అల్లంపూర్ శాసనసభ్యులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.