ETV Bharat / state

'భాజపాను గెలిపిస్తే... గద్వాలను స్మార్ట్​ సిటీ చేస్తా' - గద్వాల పురపాలికలో ఎన్నికలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పురపాలికలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నడుం బిగించారు. భాజపా అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి డీకే అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

farmer minister dk aruna election campaign in gadwal municipality
'భాజపాను గెలిపిస్తే... గద్వాలను స్మార్ట్​ సిటీ చేస్తా'
author img

By

Published : Jan 15, 2020, 3:32 PM IST

'భాజపాను గెలిపిస్తే... గద్వాలను స్మార్ట్​ సిటీ చేస్తా'

ఆరేళ్లుగా తెరాస చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పడానికి నిదర్శనమే గద్వాలలోని ఆరో బ్రిడ్జి నిర్మాణమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. జోగులాంబ జిల్లా గద్వాల పురపాలికలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కేసీఆర్​ సర్కార్​ రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే గద్వాలను స్మార్ట్​ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.

'భాజపాను గెలిపిస్తే... గద్వాలను స్మార్ట్​ సిటీ చేస్తా'

ఆరేళ్లుగా తెరాస చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పడానికి నిదర్శనమే గద్వాలలోని ఆరో బ్రిడ్జి నిర్మాణమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. జోగులాంబ జిల్లా గద్వాల పురపాలికలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కేసీఆర్​ సర్కార్​ రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే గద్వాలను స్మార్ట్​ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.

Intro:Tg_mbnr_06_15_DK Aruna_intent_pracharam_avb_ts10049
పురపాలిక ఎన్నికల నామినేషన్ పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంక్రాంతి పండుగను సైతం లెక్కచేయకుండా ఇంటింటి ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా పురపాలిక ఎన్నికల నామినేషన్ పర్వ ముగియడంతో అభ్యర్థులు వివిధ వార్డుల్లో తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా అధినేత మాజీ మంత్రి డీకే అరుణ 8వ వార్డు రాజేశ్వరి తరఫున డీకే అరుణ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి తిరిగి డీకే అరుణ బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలు తెరాస ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేయలేదని ఇందుకు నిదర్శనం గద్వాల లో ఉన్న ఆరో బ్రిడ్జి నిర్మాణము తెరాస ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. రాష్ట్రంలో ఏ మునిసిపాలిటీకి నిధులు ఇవ్వలేదని డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారు. బీజేపీ ని గెలిపిస్తే గద్వాల ను స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తానని ఆమె అన్నారు. గత ఆరు సంవత్సరాలలో తెరాస ప్రభుత్వం గద్వాల పట్టణానికి ఏ విధంగా అభివృద్ధి చేయలేదు. బిజెపి ని గెలిపిస్తే కేంద్రం యొక్క నిధులతో గద్వాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని డీకే అరుణ తెలిపారు.
byte: డీకే అరుణ మాజీ మంత్రి


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.