ETV Bharat / state

కార్తీక శోభ సంతరించుకున్న ఆలయాలు

author img

By

Published : Oct 28, 2019, 5:04 PM IST

కార్తీక మాసం ప్రారంభం కానున్నందున జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలయాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తిక మాసం వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తిక మాసం వేడుకలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలయాలన్నీ కార్తిక శోభను సంతరించుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నందున జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయం, ఈశ్వర, సంగమేశ్వర ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తిక మాసం వేడుకలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలయాలన్నీ కార్తిక శోభను సంతరించుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నందున జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయం, ఈశ్వర, సంగమేశ్వర ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.