ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీట్టిన కారు.. ముగ్గురి మృతి - latest news on accident at jogulamba gadwal district

అతివేగంతో ఓ కారు ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

accident at jogulamba gadwal district
ట్రాక్టర్​ను ఢీట్టిన కారు.. ముగ్గురి మృతి
author img

By

Published : Jan 23, 2020, 11:19 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి సమీపంలోని దెయ్యాలవాగు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు అతివేగంతో వెళ్తున్న కారు చెరుకు లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్​ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడిక్కక్కడే మృతి చెందగా.. డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్​ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

మృతులు గద్వాలకు చెందిన విజయ్​కుమార్, సునీల్​, కిరణ్​లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్​ను ఢీట్టిన కారు.. ముగ్గురి మృతి

ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

​ ​

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి సమీపంలోని దెయ్యాలవాగు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు అతివేగంతో వెళ్తున్న కారు చెరుకు లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్​ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడిక్కక్కడే మృతి చెందగా.. డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్​ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

మృతులు గద్వాలకు చెందిన విజయ్​కుమార్, సునీల్​, కిరణ్​లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్​ను ఢీట్టిన కారు.. ముగ్గురి మృతి

ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

​ ​

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.