ETV Bharat / state

తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు

author img

By

Published : May 13, 2021, 3:40 PM IST

లాక్​డౌన్​తో మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసరమైతేనే రాష్ట్రలోకి అనుమతిస్తున్నారు.

నిర్మానుష్యంగా మారిన రహదారి
నిర్మానుష్యంగా మారిన రహదారి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. మహదేవపూర్ మండలం లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉండటంతో ఆ సమయంలో ఎవరైన రాకపోకలు సాగిస్తే.. సరైన పత్రాలను చూపిస్తేనే పోలీసులు అనుమతిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. మహదేవపూర్ మండలం లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉండటంతో ఆ సమయంలో ఎవరైన రాకపోకలు సాగిస్తే.. సరైన పత్రాలను చూపిస్తేనే పోలీసులు అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండోరోజూ గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.