ETV Bharat / state

జగన్నాథ్​ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కార్యదర్శుల ధర్నా - Secretaries' dharna at bhupalapalli news

సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీ సెక్రటరీ జగన్నాథ్​ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్యదర్శులు ధర్నా చేపట్టారు. విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

Secretaries' dharna at bhupalpalli to support Jagannath's family
జగన్నాథ్​ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కార్యదర్శుల ధర్నా
author img

By

Published : Mar 18, 2021, 5:24 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళనబాట పట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్​ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ విధులు బహిష్కరించారు. జయశంకర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జగన్నాథ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. తమపై ఉన్న ఒత్తిడికి జగన్నాథ్​ ఆత్మహత్యే నిదర్శనమని, ఇప్పటికైనా పని భారం తగ్గించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళనబాట పట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్​ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ విధులు బహిష్కరించారు. జయశంకర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జగన్నాథ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. తమపై ఉన్న ఒత్తిడికి జగన్నాథ్​ ఆత్మహత్యే నిదర్శనమని, ఇప్పటికైనా పని భారం తగ్గించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: రైతులకు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలి: భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.