ETV Bharat / state

రాయపల్లిలో రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

author img

By

Published : May 30, 2021, 4:34 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్​ను ప్రారంభించారు.

mla venkata ramana reddy
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించారు. గ్రామంలో ప్రొ.పోరండ్ల సంతోశ్ నూతనంగా నిర్మించిన రైస్ మిల్​ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రేగొండ మండల జడ్పీటీసీ, ఎంపీపీ, పీఏసీఎస్ ఛైర్మన్, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించారు. గ్రామంలో ప్రొ.పోరండ్ల సంతోశ్ నూతనంగా నిర్మించిన రైస్ మిల్​ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రేగొండ మండల జడ్పీటీసీ, ఎంపీపీ, పీఏసీఎస్ ఛైర్మన్, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.