ETV Bharat / state

బయటకు వెళ్తే మాస్కు తప్పనిసరి! - mla gandra visited bhupalpally

కరోనా వ్యాధి నివారించాలంటే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సూచించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో తెరాస ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.

mla gandra distributed masks in Bhupalpally
భూపాలపల్లిలో మాస్కుల పంపిణీ
author img

By

Published : Apr 27, 2020, 7:16 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా హనుమాన్​నగర్​లో తెరాస 20వ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెరాస జెండాను ఆవిష్కరించారు.

అనంతరం కాలనీవాసులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఇళ్లలో ఉండటమొక్కటే మార్గమని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తప్పకుండా మాస్కు ధరించాలన్నారు.

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా హనుమాన్​నగర్​లో తెరాస 20వ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెరాస జెండాను ఆవిష్కరించారు.

అనంతరం కాలనీవాసులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఇళ్లలో ఉండటమొక్కటే మార్గమని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తప్పకుండా మాస్కు ధరించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.