ETV Bharat / state

'పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం'

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఏఏఐఎఫ్​బి, ఆధ్వర్యంలో రేగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Jul 9, 2019, 5:24 PM IST

'పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఏఏఐఎఫ్​బి, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మోసాలకు పాల్పడుతూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని... ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం'

ఇవీ చూడండి: శంకరమ్మ ... ఇచ్చింది మరోజన్మ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఏఏఐఎఫ్​బి, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మోసాలకు పాల్పడుతూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని... ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం'

ఇవీ చూడండి: శంకరమ్మ ... ఇచ్చింది మరోజన్మ

Intro:Tg_wgl_46_08_MRO_office_mudhu_dharna_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి,రేగొండ మండల కేంద్రంలలో తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని రైతులతో కలిసి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఏ ఏ ఐ ఎఫ్ బి, ఆధ్వర్యంలో గండ్ర సత్యనారాయణ రావు ధర్నా నిర్వహించి ఎమ్మార్వో కు మెమోరాండం, వినతి పత్రం అందజేశారు. భూపాలపల్లి నియోజకవర్గం లో రెవెన్యూ అధికారులు మొత్తం పాల్పడుతూ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంలో లో జాప్యం చేస్తున్నారని ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ భూమిని పట్టా ఎక్కించి రైతులను ఆదుకోవాలని వ్యక్తం చేశారు. లంచగొండి అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ రెవెన్యూ అధికారులను అసైన్డ్ భూముల లవని పట్టా వున్న, ఏ భూమి ఉన్న అర్హులైన వారిని గుర్తించి పాస్ పుస్తకాలు అందించే విధంగా చూడాలని తెలిపారు .నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు ఇంటి అవినీతి చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులను నుపట్టించుకోవడం లేదని డిమాండ్ చేశారు..ఇప్పటికైనా అధికారులతో అరవులైన రైతులను గుర్తించి పట్టా పసుపుస్తకాలు అందించే విధంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి చొరవ చూపి రైతులను ఆదుకోవాలని తెలిపారు..ఇలానే కొనసాగితే నియోజవర్గం లో ప్రతి తసీల్ధార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు,రాస్తారోకోలు, చేపట్టి, కలెక్టరేట్ ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.. అధికారులు ఇప్పటికైనా మరి విఆర్వో,ఎమ్మార్వో, ఆర్ ఐ ,అందరూ రెవెన్యూశాఖ అధికారులు అంచలకు పాల్పడుతూ రైతులను అవస్థ కు గురిచేస్తున్నారని తెలిపారు,న్యాయం జరిగే వరకు పోరాటం పెద్ద ఎత్తున కొనగుతాదాని ఏ ఐ ఎఫ్బి పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు,రాస్తారోకో లు,ముట్టడిలు చేస్తామని గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు..భూపాలపల్లి ఎమ్మార్వో రమేష్ కు మాట్లాడుతూ అరవులైన రైతులందరికీ పసుపుస్తకాలు అందిస్తామని తెలిపారు..

బైట్.1).గండ్ర సత్యనారాయణ రావు( ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు).
2).రమేష్(ఎమ్మార్వో).


Body:Tg_wgl_46_08_MRO_office_mudhu_dharna_ab_TS10069


Conclusion:Tg_wgl_46_08_MRO_office_mudhu_dharna_ab_TS10069

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.