ETV Bharat / state

అన్నదాతలకు శుభవార్త: రైతుబంధు పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

author img

By

Published : Jun 25, 2020, 9:37 PM IST

2020 జూన్​ 16వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు శభవార్త. రైతు బంధు ఆర్థిక సహాయం కోసం రైతులు సంబంధిత పత్రాలతో ఏఈఓకు దరఖాస్తు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ కేసరి నగేశ్​ తెలిపారు.

farmers apply for raythu bandhu who have received newly pass books till to June 16th in bhupalapally district
కొత్తవాళ్లు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోండి: జిల్లా వ్యవసాయ అధికారి

2020 జనవరి నుంచి జూన్​ 16వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బంధు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ కేసరి నగేశ్​ తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జీరాక్స్​ పత్రాలను వ్యవసాయ విస్తరణాధికారికి అందించాలన్నారు. ఆ వెంటనే వారి వివరాలను సంబంధిత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు.

2020 జనవరి నుంచి జూన్​ 16వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బంధు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ కేసరి నగేశ్​ తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జీరాక్స్​ పత్రాలను వ్యవసాయ విస్తరణాధికారికి అందించాలన్నారు. ఆ వెంటనే వారి వివరాలను సంబంధిత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు.

ఇదీ చూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.