ETV Bharat / state

ప్రజల శ్రేయస్సు కోసమే పూజలు: ఎమ్మెల్యే గండ్ర

author img

By

Published : Oct 17, 2020, 6:11 PM IST

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ దంపతులు హోమం నిర్వహించారు. ప్రజలందరు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Devvi navaratri pooja coducted by MLA Gandra venkataramana reddy
ప్రజల శ్రేయస్సు కోసమే పూజలు: ఎమ్మెల్యే గండ్ర

దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రజలందరి మేలు కోసం కుంకుమపూజ హోమం, లలిత సహస్రనామపారాయణం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఏడుపాయల వనదుర్గమ్మకు మంత్రి హరీశ్ మొక్కులు

దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రజలందరి మేలు కోసం కుంకుమపూజ హోమం, లలిత సహస్రనామపారాయణం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఏడుపాయల వనదుర్గమ్మకు మంత్రి హరీశ్ మొక్కులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.