ETV Bharat / state

కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద కూలిన క్రేన్​... ఏడుగురికి గాయాలు

కాశేశ్వరం మేడిగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కార్మికులు ఉన్న క్రేన్​కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

author img

By

Published : May 29, 2020, 7:38 AM IST

Crane collapsed at Kannapalli Pump House, KALESHWARAM
కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద కూలిన క్రెన్​... ఏడుగురికి గాయాలు

రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద ఓ క్రేన్​ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద ఓ క్రేన్​ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుందిలా..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.