ETV Bharat / state

కరోనా కలకలం.. గరిమెళ్లపల్లిలో 16 కేసులు - corona news

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లిలో ఒక్కరోజే 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.

Bhupalpally District Corona News
భూపాలపల్లి జిల్లా కరోనా వార్తలు
author img

By

Published : Apr 5, 2021, 1:56 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లిలో కరోనా కలకలం రేపుతోంది. ఒక్కరోజే 16 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వీరంతా హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు వైద్యాధికారి సంపత్ కుమార్ తెలిపారు.

కొవిడ్‌ కేసులు పెరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లిలో కరోనా కలకలం రేపుతోంది. ఒక్కరోజే 16 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వీరంతా హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు వైద్యాధికారి సంపత్ కుమార్ తెలిపారు.

కొవిడ్‌ కేసులు పెరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 8 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.