ETV Bharat / state

'ప్రజల కష్టాలను తీర్చాలనే రాష్ట్రం ఇచ్చింది '

author img

By

Published : Dec 9, 2020, 4:43 PM IST

తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోశ్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ అధినేత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా తరిగొప్పుల మండలకేంద్రంలో కేక్​ కట్​ చేసి, పండ్లు పంపిణీ చేశారు.

sonia gandhi birthday celebrations in jangaon district
'ప్రజల కష్టాలను తీర్చాలనే రాష్ట్రం ఇచ్చింది '

పార్టీకి నష్టం కలిగినా ప్రజల కష్టాలకు చలించిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోశ్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ అధినేత్రి జన్మదినం సందర్భంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలకేంద్రంలో కేక్​ కట్​ చేసి, పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి సంతోశ్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు తెరాస ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి:'కేంద్రం వరి బోనస్​ అడ్డుకుంటోందని తెరాస దుష్ప్రచారం'

పార్టీకి నష్టం కలిగినా ప్రజల కష్టాలకు చలించిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోశ్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ అధినేత్రి జన్మదినం సందర్భంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలకేంద్రంలో కేక్​ కట్​ చేసి, పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి సంతోశ్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు తెరాస ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి:'కేంద్రం వరి బోనస్​ అడ్డుకుంటోందని తెరాస దుష్ప్రచారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.