ETV Bharat / state

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి - JANGAON RTC STRIKE UPDATE

జనగామలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. కార్మికుల బలిదానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి
author img

By

Published : Oct 15, 2019, 8:28 PM IST

జనగామలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని.. ఎవరు బలిదానాలకు పాల్పడొద్దని కోరారు. నెల రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చినా.. సర్కారు కాలయాపన చేసిందన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడం కోసమే సీఎం కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి

ఇవీచూడండి: బలిదానాలు లేని తెలంగాణ కావాలనుకున్నాం: నాగం

జనగామలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని.. ఎవరు బలిదానాలకు పాల్పడొద్దని కోరారు. నెల రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చినా.. సర్కారు కాలయాపన చేసిందన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడం కోసమే సీఎం కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి

ఇవీచూడండి: బలిదానాలు లేని తెలంగాణ కావాలనుకున్నాం: నాగం

Intro:tg_wgl_61_15_komatireddy_sammeku_maddathu_ab_ts10070
nitheesh, janagama,8978753177
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వద్ద 11వ రోజు సమ్మె చేస్తున్న కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, కార్మికులేవరు బలిదానాలకు పాల్పడకూడదని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రంలో నియంత పాలన కొనాగిస్తున్నాడని, కార్మికులు సమ్మెకు నోటీస్ ఇస్తే కనీసం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చెయ్యకుండా, 3గురు అధికారులతో కమిటీ వేసి కాలయాపన చేసి 48వేల ఉద్యోగులను తొలిగిస్తామనడం దారుణమన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడం కోసమే కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చూసైనా కెసిఆర్ బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ప్రభుత్వం లో ఒక్కరు ఖండించక పోవడం సిగ్గు చేటని, తెరాస పతనం ఖాయమని, వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి బేషరతుగా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బైట్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ, భువనగిరి.


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.