ETV Bharat / state

'మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి' - mla muthireddy yadagiri reddy released fishes into the pond at janagama

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
author img

By

Published : Oct 31, 2019, 3:17 PM IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్​ను తమ కుటుంబ పెద్దగా భావిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం రంగప్ప చెరువులో చేప పిల్లలను వదిలారు. మత్స్య కారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసి ఆర్థికంగా సాయమందిస్తున్నామని తెలిపారు. వచ్చే మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్​కు కానుక ఇవ్వాలన్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్​ను తమ కుటుంబ పెద్దగా భావిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం రంగప్ప చెరువులో చేప పిల్లలను వదిలారు. మత్స్య కారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసి ఆర్థికంగా సాయమందిస్తున్నామని తెలిపారు. వచ్చే మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్​కు కానుక ఇవ్వాలన్నారు.

tg_wgl_61_31_mla_chekkula_pampini_av_ts10070 contributor: nitheesh, janagama. ........................................................................................................ ( )రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ మండలంలోని 23మంది కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు 21లక్షల60వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రంగప్ప చెరువులో సమీకృత మత్స్య శాఖ అభివృద్ధి పథకంలో భాగంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కుటుంబ పెద్దల దివిస్తున్నారన్నారు. మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసి వారి ఆర్థిక ప్రగతికి కృషి చేస్తున్నామన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో129 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.