ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం

author img

By

Published : May 12, 2020, 7:31 PM IST

కరోనా వైరస్ కట్టడిలో సైనికుల్లా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, ప్రభుత్వ చీఫ్​ విప్ వెంకటేశ్వర్లు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా వారి సేవలను ప్రశంసించారు.

Janagama MLA Padabhivamdanam for sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం

జనగామ జిల్లా కేంద్రంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బందికి వస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్​ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి వారికి సరుకులను అందజేశారు.

అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జమున, ఫౌండేషన్ ఛైర్మన్ నరేష్, వైస్ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

జనగామ జిల్లా కేంద్రంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బందికి వస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్​ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి వారికి సరుకులను అందజేశారు.

అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జమున, ఫౌండేషన్ ఛైర్మన్ నరేష్, వైస్ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.