వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరగనున్న ఏబీవీపీ 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో ఫ్లాష్ మాబ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మహాసభల్లో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోవడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకంటామని జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా