ETV Bharat / state

భార్యాభర్తలను బలి తీసుకున్న కరోనా మహమ్మారి - wife and husband died of corona

కరోనా మహమ్మారి భార్యాభర్తలను బలి తీసుకుంది. మూడురోజుల వ్యవధిలోనే ఇద్దరి ఉసురు తీసింది. జగిత్యాల జిల్లాలో చల్​గల్​లో ఈ విషాదం చోటుచేసుకుంది.

couples died with corona
couples died with corona
author img

By

Published : Apr 26, 2021, 12:46 PM IST

Updated : Apr 26, 2021, 2:31 PM IST

జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన పందిరి భీమలింగం మూడు రోజుల క్రితం మృతి చెందగా.. అతని భార్య లక్ష్మి ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

గ్రామంలో ఇప్పటికే 11 మంది కరోనా సోకి మృతి చెందగా మరో 100 మంది వరకు గ్రామంలో కొవిడ్‌ సోకి చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరగటంతో గ్రామస్థులు భయందోళనలకు గురవుతున్నారు.

జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన పందిరి భీమలింగం మూడు రోజుల క్రితం మృతి చెందగా.. అతని భార్య లక్ష్మి ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

గ్రామంలో ఇప్పటికే 11 మంది కరోనా సోకి మృతి చెందగా మరో 100 మంది వరకు గ్రామంలో కొవిడ్‌ సోకి చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరగటంతో గ్రామస్థులు భయందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా

Last Updated : Apr 26, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.