ETV Bharat / state

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు - ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు
author img

By

Published : Nov 11, 2019, 7:07 PM IST

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ నివాసాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్​ చేశారు.

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు

ఇదీ చూడండి: పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ నివాసాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్​ చేశారు.

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు

ఇదీ చూడండి: పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?

Intro:TG_KRN_103_11_MOBILE ATM_SEVALU_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------హుస్నాబాద్ లో అందుబాటులోకి మొబైల్ ఏటీఎం సేవలు...
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో మొబైల్ ఏటీఎం ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని మేనేజర్ స్రవంతి తెలిపారు. ప్రతి శుక్రవారం మొబైల్ ఏటీఎం హుస్నాబాద్ వార సంతలో సేవలు అందిస్తుందని, హుస్నాబాద్ మరియు పరిసర గ్రామాల్లో మొబైల్ ఏటీఎం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజలు తమ బ్యాంకులో ఖాతాలు తెరిచి పొదుపుకు బాటలు వేసుకోవాలన్నారు.Body:బైట్

1) హుస్నాబాద్ కెడిసిసి బ్యాంక్ మేనేజర్ స్రవంతిConclusion:హుస్నాబాద్ లో మొబైల్ ఎటిఎం సేవలు ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.