ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

author img

By

Published : Feb 14, 2020, 1:09 PM IST

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Pulwama Martyrs' Day is glorious in Met Palli
మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పాత బస్టాండ్​ శాస్త్రి చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్​, భజరంగ్​దళ్​ కార్యకర్తలు జవాన్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పాత బస్టాండ్​ శాస్త్రి చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్​, భజరంగ్​దళ్​ కార్యకర్తలు జవాన్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

ఇదీ చూడండి: 'పుల్వామా అమర జవాన్ల త్యాగాలను దేశం మరువదు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.