ETV Bharat / state

రీపోలింగ్​ నిర్వహించాల్సిందేనంటూ ధర్నా..

జగిత్యాల జిల్లా ఆత్మకూరులో సర్పంచ్​ పోలింగ్​పై వివాదం నెలకొంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రీపోలింగ్​ జరిపించాలంటూ ఓటమి పాలైన అభ్యర్థులు, మద్దతుదారులతో ధర్నాకు దిగారు.

author img

By

Published : Feb 2, 2019, 3:22 PM IST

Updated : Feb 4, 2019, 5:34 PM IST

repolling
panchayathi
జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూరులో సర్పంచ్​ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల రీపోలింగ్ పోరాటం కొనసాగుతోంది. ఇవాళ మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఆందోళన చేపట్టారు. రెండో విడత జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో అవకతవకలు పాల్పడ్డరని పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
undefined

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓడిన అభ్యర్థులు... ఇప్పటికే హైదరాబాద్​లో ఎన్నికల సంఘం అధికారులను కలిసి రీపోలింగ్‌ జరిపించాలని కోరారు.

panchayathi
జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూరులో సర్పంచ్​ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల రీపోలింగ్ పోరాటం కొనసాగుతోంది. ఇవాళ మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఆందోళన చేపట్టారు. రెండో విడత జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో అవకతవకలు పాల్పడ్డరని పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
undefined

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓడిన అభ్యర్థులు... ఇప్పటికే హైదరాబాద్​లో ఎన్నికల సంఘం అధికారులను కలిసి రీపోలింగ్‌ జరిపించాలని కోరారు.

sample description
Last Updated : Feb 4, 2019, 5:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.