ETV Bharat / state

రాజన్న సేవలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

author img

By

Published : Jan 22, 2021, 3:18 PM IST

వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల నమూనాను పరిశీలించారు.

mla padma devender reddy , vemulawada rajanna temple
వేములవాడ రాజన్న సన్నిధిలో ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చక స్వాములు ఆశీర్వచనం అందించారు. స్థానిక మున్సిపల్ ఛైర్​పర్సన్ రామతిర్తపు మాధవి రాజు శేషవస్త్రం అందజేశారు.

అనంతరం ఆలయ విస్తరణలో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల నమూనాను ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది వివరించారు. గుడి చెరువును పరిశీలించారు.

mla padma devender reddy , vemulawada rajanna temple
ఆలయ అభివృద్ధి పనుల నమూనాను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

ఇదీ చదవండి: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చక స్వాములు ఆశీర్వచనం అందించారు. స్థానిక మున్సిపల్ ఛైర్​పర్సన్ రామతిర్తపు మాధవి రాజు శేషవస్త్రం అందజేశారు.

అనంతరం ఆలయ విస్తరణలో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల నమూనాను ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది వివరించారు. గుడి చెరువును పరిశీలించారు.

mla padma devender reddy , vemulawada rajanna temple
ఆలయ అభివృద్ధి పనుల నమూనాను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

ఇదీ చదవండి: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.