ETV Bharat / state

జగిత్యాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి కొప్పుల నివాళులు

author img

By

Published : Dec 6, 2020, 4:22 PM IST

జగిత్యాల తహసీల్‌ చౌరస్తాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ అడుగు జాడల్లో అందరూ నడవాలని మంత్రి ఆకాంక్షించారు.

minister koppula garlands ambedkar statue at jagtial
జగిత్యాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన కొప్పుల

అంబేడ్కర్ అడుగు జాడలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జగిత్యాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్దంతిని నిర్వహించారు. జగిత్యాల తహసీల్‌ చౌరస్తాలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత, అంబేడ్కర్‌ అభిమానులు హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అంబేడ్కర్ అడుగు జాడలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జగిత్యాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్దంతిని నిర్వహించారు. జగిత్యాల తహసీల్‌ చౌరస్తాలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత, అంబేడ్కర్‌ అభిమానులు హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి: కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం.. భవిష్యత్తుపై దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.