ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం'

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆయా వార్డుల్లో, వీధుల్లో శుభ్రత పాటించాలని మెట్​పల్లి కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు.

author img

By

Published : Sep 14, 2019, 1:15 PM IST

ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పలు వార్డుల్లో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నివారణపై విస్తృత ప్రచారం చేశారు. వార్డుల్లో మురుగు కాలువలను శుభ్రం చేయించి... చెత్తాచెదారం లేకుండా, దోమల మందు చల్లి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేసి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: సర్వీస్‌ ఛార్జీల పేరుతో... రైల్వేశాఖ "దొడ్డిదారి దోపిడీ"!

ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పలు వార్డుల్లో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నివారణపై విస్తృత ప్రచారం చేశారు. వార్డుల్లో మురుగు కాలువలను శుభ్రం చేయించి... చెత్తాచెదారం లేకుండా, దోమల మందు చల్లి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేసి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: సర్వీస్‌ ఛార్జీల పేరుతో... రైల్వేశాఖ "దొడ్డిదారి దోపిడీ"!

Intro:TG_KRN_11_14_pura avagahana_AVb_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్. 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆయా వార్డులో వీధులలో శుభ్రత పాటించి పురపాలక వాహనాలకు చెత్తను అందించి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రజలను కోరారు
పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులో స్పెషల్ డ్రైవ్ కింద స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు ప్లాస్టిక్ నివారణపై విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గా వార్డులలో మురుగు కాలువలను శుభ్రం చేయించి చెత్తాచెదారం లేకుండా చూసి దోమల మందు చల్లించి ఇండ్ల మధ్యలో ఆగిన నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ వారికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.
బైట్: జగదీశ్వర్ గౌడ్ , కమిషనర్ పురపాలక సంఘం, మెట్పల్లి


Body:avagahana


Conclusion:TG_KRN_11_14_pura avagahana_AVb_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.