ETV Bharat / state

రోడ్డు భద్రతపై ఎస్పీ అవగాహన కార్యక్రమం - SP Sindhu Sharma

జగిత్యాల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు పంపుతామని హెచ్చరించారు.

రోడ్డు భద్రతపై ఎస్పీ అవగాహన కార్యక్రమం
author img

By

Published : Jun 27, 2019, 10:07 PM IST

జగిత్యాలలో రహదారి భద్రతపై వాహనదారులకు జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కొందరు మైనర్లు వాహనాలు నడపగా వారి తల్లితండ్రులను పిలిపించి పిల్లల గురించి వివరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేశామని... పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

రోడ్డు భద్రతపై ఎస్పీ అవగాహన కార్యక్రమం


ఇవీచూడండి: రేపు కేసీఆర్​, జగన్​ సమావేశం

జగిత్యాలలో రహదారి భద్రతపై వాహనదారులకు జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కొందరు మైనర్లు వాహనాలు నడపగా వారి తల్లితండ్రులను పిలిపించి పిల్లల గురించి వివరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేశామని... పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

రోడ్డు భద్రతపై ఎస్పీ అవగాహన కార్యక్రమం


ఇవీచూడండి: రేపు కేసీఆర్​, జగన్​ సమావేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.