ETV Bharat / state

పండగ పూట రైతులకు తప్పని ఇబ్బందులు

యూరియా కోసం పక్షం రోజులుగా అన్నదాతలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పండగ పూట యూరియా కోసం జగిత్యాల జిల్లా రైతులు రోడ్డెక్కారు.

author img

By

Published : Sep 2, 2019, 1:12 PM IST

యూరియా

జనాలంతా వినాయక చవితి పండగ జరుపుకుంటూ.. ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుంటే... జగిత్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పక్షం రోజుల నుంచి యూరియా దొరక్క రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయికల్‌ మండలం ఉప్పుమడిగే సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు జగిత్యాల- రాయికల్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యూరియా కోసం తరలివచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో అధికారులు విఫలమయ్యారని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందించకపోతే దిగుబడులు రావని.. వెంటనే యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్​ చేశారు.

రైతులకు తప్పని ఇబ్బందులు

ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం

జనాలంతా వినాయక చవితి పండగ జరుపుకుంటూ.. ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుంటే... జగిత్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పక్షం రోజుల నుంచి యూరియా దొరక్క రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయికల్‌ మండలం ఉప్పుమడిగే సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు జగిత్యాల- రాయికల్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యూరియా కోసం తరలివచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో అధికారులు విఫలమయ్యారని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందించకపోతే దిగుబడులు రావని.. వెంటనే యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్​ చేశారు.

రైతులకు తప్పని ఇబ్బందులు

ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం

Intro:TG_KRN_11_02_ MATTIVANAYAKULU_AVB_ VO_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పర్యావరణంపై ప్రతి ఒక్కరు పాటుపడాలని ప్రజలకు అవగాహన కల్పించి వినాయక ప్రతిమలను అందించారు సుమారు 800 వినాయక ప్రతిమలను ప్రజలకు అందించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు గత ఐదేళ్ల నుంచి వినాయక చవితి రోజున మట్టి వినాయకులను ప్రజలకు పంపిణీ చేస్తున్నామని రానున్న రోజుల్లో కూడా పర్యావరణం పై విస్తృత ప్రచారం చేసి వినాయక ప్రతిమలను మరిన్ని పంపిణీ చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమ కోసం పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రతిమలను తీసుకెళ్లారు
బైట్: వాసాల వెంకటేశ్వర్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు


Body:vinayaka


Conclusion:TG_KRN_11_02_ MATTIVANAYAKULU_AVB_ VO_ TS10037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.