ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షం

author img

By

Published : Apr 10, 2020, 10:40 AM IST

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. మామిడి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.

జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షం
జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షం

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలోని ధర్మాజీపేట, తాట్లవాయి, దావనపల్లితో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. పెద్ద సైజులో ఉన్న రాళ్లతో వాన పడగా... పొలాల వద్ద ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. వడగళ్లతో కూడిన వర్షం వల్ల మామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతులను వడగళ్ల వాన మరింత ఆందోళనకు గురి చేసింది.

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలోని ధర్మాజీపేట, తాట్లవాయి, దావనపల్లితో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. పెద్ద సైజులో ఉన్న రాళ్లతో వాన పడగా... పొలాల వద్ద ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. వడగళ్లతో కూడిన వర్షం వల్ల మామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతులను వడగళ్ల వాన మరింత ఆందోళనకు గురి చేసింది.

ఇదీ చూడండి: తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.