ETV Bharat / state

'రైతులు ఆందోళనలో ఉన్నారు'

ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు.

author img

By

Published : Nov 27, 2019, 9:03 PM IST

Congress mla jeevan reddy
జీవన్ రెడ్డి మీడియా సమావేశం

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందలేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు.

జీవన్ రెడ్డి మీడియా సమావేశం

ఇదీ చూడండి: జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందలేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు.

జీవన్ రెడ్డి మీడియా సమావేశం

ఇదీ చూడండి: జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్

Intro:tg_krn_68_27_jeevanreddy_press_meet_ts10086

యాంకర్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం అందోళనలొ ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.


Body:tg_krn_68_27_jeevanreddy_press_meet_ts10086


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.