ETV Bharat / state

వేగం పెంచండి

కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్ పనులను వేగవంతం చేయాలని స్మితా సబర్వాల్ ఆదేశించారు. కార్మిక శక్తిని పెంచాలని గుత్తేదారులకు సూచించారు.

author img

By

Published : Feb 24, 2019, 6:59 PM IST

Updated : Feb 24, 2019, 11:29 PM IST

పనులు పరిశీలన

పనులు పరిశీలన

జగిత్యాల జిల్లా రాజేశ్వరరావుపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రస్తుత 600 మంది కూలీల సంఖ్యను వెయ్యికి పెంచాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్చి చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.

పనులు పరిశీలన

పనులు పరిశీలన

జగిత్యాల జిల్లా రాజేశ్వరరావుపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రస్తుత 600 మంది కూలీల సంఖ్యను వెయ్యికి పెంచాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్చి చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.

ఇవీ చదవండి:వారికేమి కావొద్దని..!

Intro:TG_KRN_71_24_GRANDALAYAMPRAMBINCHINA_KAVITHA_ABC10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని నల్లగొండలో ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నారైలు గ్రామానికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పించడం గర్వకారణమన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు వ్యక్తం చేశారు. సామాజిక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు


Body:TG_KRN_71_24_GRANDALAYAMPRAMBINCHINA_KAVITHA_ABC10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని నల్లగొండలో ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నారైలు గ్రామానికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పించడం గర్వకారణమన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు వ్యక్తం చేశారు. సామాజిక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు


Conclusion:TG_KRN_71_24_GRANDALAYAMPRAMBINCHINA_KAVITHA_ABC10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని నల్లగొండలో ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నారైలు గ్రామానికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పించడం గర్వకారణమన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు వ్యక్తం చేశారు. సామాజిక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు
Last Updated : Feb 24, 2019, 11:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.