ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై దాడిని నిరసిస్తూ మల్యాలలో ఆందోళన - ఎంపీ అర్వింద్​పై దాడిని నిరసిస్తూ మల్యాలలో ఆందోళన

వరంగల్​ జిల్లాలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడికి నిరసనగా జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్​ రోడ్డు వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్​ చేసి సమీప పోలీసుస్టేషన్​కు తీసుకువెళ్లారు.

bjp protest against attack on bjp mp arvind at malyalbjp protest against attack on bjp mp arvind at malyal
ఎంపీ అర్వింద్​పై దాడిని నిరసిస్తూ మల్యాలలో ఆందోళన
author img

By

Published : Jul 13, 2020, 12:59 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్​రోడ్డు వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరంగల్​ జిల్లాలో ఆదివారం భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ పోలీసులను డిమాండ్​ చేశారు.

ఆందోళన విషయం తెెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించమని కోరగా... వినకపోవడం వల్ల పోలీసులు వారిని అరెస్ట్​ చేసి మల్యాల పోలీస్​స్టేషన్​కు తరలించారు.

జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్​రోడ్డు వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరంగల్​ జిల్లాలో ఆదివారం భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ పోలీసులను డిమాండ్​ చేశారు.

ఆందోళన విషయం తెెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించమని కోరగా... వినకపోవడం వల్ల పోలీసులు వారిని అరెస్ట్​ చేసి మల్యాల పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 2 లక్షల కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.