ETV Bharat / state

గాంధీ సైకత శిల్పం వేసిన సూక్ష్మ కళాకారుడు - వేములవాడ సైకత శిల్పం న్యూస్

గాంధీ జయంతి సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు మహాత్ముడి సైకత శిల్పాన్ని వేశారు. ఆయనకు నివాళిగా శిల్పాన్ని వేసినట్లు తెలిపారు. గంట సమయంలోనే దీనిని నిర్మించినట్లు వెల్లడించారు.

గాంధీ సైకత శిల్పం వేసిన సూక్ష్మ కళాకారుడు
గాంధీ సైకత శిల్పం వేసిన సూక్ష్మ కళాకారుడు
author img

By

Published : Oct 2, 2020, 11:02 AM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపల్లి చోళేశ్వర్ గాంధీ జయంతి సందర్భంగా సైకత శిల్పాన్ని వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ పాఠశాలలో చోళేశ్వర్ ఆర్ట్ టీచర్​గా పని చేస్తున్నాడు.

శిల్పాన్ని వేసేందుకు గంట సమయం పట్టిందని చోళేశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు వరకు 800 సూక్ష్మ శిల్పాలు చేసి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్, రాయల్ బుక్ ఆఫ్ వరల్డ్​లో చోటు సంపాదించుకున్నారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపల్లి చోళేశ్వర్ గాంధీ జయంతి సందర్భంగా సైకత శిల్పాన్ని వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ పాఠశాలలో చోళేశ్వర్ ఆర్ట్ టీచర్​గా పని చేస్తున్నాడు.

శిల్పాన్ని వేసేందుకు గంట సమయం పట్టిందని చోళేశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు వరకు 800 సూక్ష్మ శిల్పాలు చేసి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్, రాయల్ బుక్ ఆఫ్ వరల్డ్​లో చోటు సంపాదించుకున్నారు.

ఇదీ చూడండి: హుస్సేన్​సాగర్​ నీటి నాణ్యత మెరుగుకు అంతర్జాతీయంగా టెండర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.