ETV Bharat / state

'మట్టి వినాయకులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి'

అమీర్‌పేటలోని ఉమా ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో ఎకో గణేశ్​ నినాదంతో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని గ్యాలరీ నిర్వాహకురాలు డాక్టర్‌ శ్రీదేవి కోరారు.

author img

By

Published : Sep 1, 2019, 7:40 PM IST

'మట్టి వినాయకులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి'

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ఉమా ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో ఎకో గణేష్ నినాదంతో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో గణేశ్​ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని గ్యాలరీ నిర్వాహకురాలు డాక్టర్‌ శ్రీదేవి కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని ప్రతిష్టించేలా కృషి చేయాలని ఆమె విన్నవించారు. మట్టి వినాయకుల తయారీలో పిల్లలకు శిక్షణ ఇప్పించడం ఎంతో గొప్పగా ఉందని తెలిపారు.

'మట్టి వినాయకులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి'

ఇదీ చూడండి :విధులు బహిష్కరించిన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ఉమా ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో ఎకో గణేష్ నినాదంతో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో గణేశ్​ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని గ్యాలరీ నిర్వాహకురాలు డాక్టర్‌ శ్రీదేవి కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని ప్రతిష్టించేలా కృషి చేయాలని ఆమె విన్నవించారు. మట్టి వినాయకుల తయారీలో పిల్లలకు శిక్షణ ఇప్పించడం ఎంతో గొప్పగా ఉందని తెలిపారు.

'మట్టి వినాయకులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి'

ఇదీ చూడండి :విధులు బహిష్కరించిన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు

Intro:Tg_hyd_22_01_eco_ganesh_clay_AB_TS10021
raghu_sanathnagar_9490402444
వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కొరకు పాటుపడి మట్టి విగ్రహాల తో తో తయారు చేసిన వినాయకుని పూజించాల నీ ఉమా ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి పిలుపునిచ్చారు
పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ కాలుష్యాన్ని నివారించడానికి రానున్న రోజుల్లో గణేష్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని కోరుతూ ఆదివారం స్థానిక అమీర్పేటలోని ఉమా ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఎకో గణేష్ నినాదంతో మట్టి విగ్రహాల తయారీ ని చేసి ప్రజలకు పంపిణీ చేశారు


Body:ఈ సందర్భంగా ఉమా ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో మట్టితో ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాలపై చిన్న పిల్లలకు పెద్దలకు శిక్షణనిచ్చి మట్టి విగ్రహాల తయారీ చేసి వాటి ప్రత్యేకతను చాటారు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా విద్యార్థి శివాని మాట్లాడుతూ భవిష్యత్తులో కాలుష్య నివారణ కొరకు ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే ఇంట్లో ప్రతిష్టించాలని తెలిపారు

ఉమా ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని ప్రతిష్టించే లా కృషిచేయాలని ఆమె కోరారు


Conclusion:పిల్లలకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను శిక్షణ ఇప్పించడం ఎంతో గొప్పగా ఉందని ఉమా ఆర్ట్ గేలరీ శిక్షకురాలు పుష్పాంజలి తెలిపారు

అనంతరం డాక్టర్ హైమా మూర్తి మాట్లాడుతూ భవిష్యత్తులో కాలుష్య నివారణ కొరకు అదేవిధంగా రానున్న తరాల వారికి తెలిసేలా ప్రతి ఒక్కరు మట్టి గణపతుల ని తయారు చేసి పూజించాలని అప్పుడే కాలుష్య నివారణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేసినట్లు అవుతారని ఆమె పేర్కొన్నారు


bite..1.. విద్యార్థి శివాని
bite..2.. ఉమా ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు డాక్టర్స్ శ్రీదేవి
bite..3.. పుష్పాంజలి
bite..4.. డాక్టర్ హైమా మూర్తి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.