ETV Bharat / state

కోడలు బెదిరింపుతో మామ కంగారు

ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఖతార్ వెళ్లిన భర్తపై బెంగతో ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసి వెళ్లిన ఇల్లాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

author img

By

Published : Aug 1, 2019, 2:27 PM IST

కోడలు బెదిరింపుతో మామ కంగారు

కుత్బుల్లాపూర్​ జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో నంద్యాలకు చెందిన మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువతి, ప్యాపిలికి చెందిన నాగరాజు కుమారుడు మురళితో వివాహామైంది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా భర్త ఖతార్ వెళ్లాడు. కలతచెందిన ఊహశ్రీ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉత్తరం రాసి జులై 5వ తేదిన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. హయత్​నగర్ కిడ్నాపర్​ ఈమెను అపహరించాడన్న అనుమానంతో ఆమె బంధువులు జీడిమెట్ల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్​కు ఈ మిస్సింగ్​ కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీఐ రమాణారెడ్డి తెలిపారు. త్వరలోనే ఊహశ్రీ ఆచూకీ కనుక్కుంటామని తెలిపారు.

కోడలు బెదిరింపుతో మామ కంగారు

ఇవీ చూడండి: కేంద్ర ఖాతా నుంచే పంచాయతీ ఖర్చులు..

కుత్బుల్లాపూర్​ జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో నంద్యాలకు చెందిన మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువతి, ప్యాపిలికి చెందిన నాగరాజు కుమారుడు మురళితో వివాహామైంది. ఉద్యోగ నిర్వహణలో భాగంగా భర్త ఖతార్ వెళ్లాడు. కలతచెందిన ఊహశ్రీ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉత్తరం రాసి జులై 5వ తేదిన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. హయత్​నగర్ కిడ్నాపర్​ ఈమెను అపహరించాడన్న అనుమానంతో ఆమె బంధువులు జీడిమెట్ల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్​కు ఈ మిస్సింగ్​ కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీఐ రమాణారెడ్డి తెలిపారు. త్వరలోనే ఊహశ్రీ ఆచూకీ కనుక్కుంటామని తెలిపారు.

కోడలు బెదిరింపుతో మామ కంగారు

ఇవీ చూడండి: కేంద్ర ఖాతా నుంచే పంచాయతీ ఖర్చులు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.