ETV Bharat / state

రహ్మత్‌ నగర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి - Woman Suicide in Jublihills

హైదరాబాద్ రహ్మత్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి స్వాతి అనే మహిళ దుర్మారణం చెందింది.

రహ్మత్‌ నగర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి
author img

By

Published : May 27, 2019, 11:17 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని రహ్మత్‌ నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. మృతురాలు సామర్లకోటకు చెందిన స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఆమెది ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందా అనేది దర్యాప్తులో తేలనుందని పేర్కొన్నారు. మృతురాలి ఇద్దరు కుమారులు మాత్రం తమ తల్లి భవనం నుంచి కిందపడి చనిపోయిందని ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని రహ్మత్‌ నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. మృతురాలు సామర్లకోటకు చెందిన స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఆమెది ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందా అనేది దర్యాప్తులో తేలనుందని పేర్కొన్నారు. మృతురాలి ఇద్దరు కుమారులు మాత్రం తమ తల్లి భవనం నుంచి కిందపడి చనిపోయిందని ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: 111 కిలోల గంజాయి సీజ్​...ఐదుగురి అరెస్ట్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.