కరోనాతో ఇప్పుడు అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బయటకెళ్లే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాదికి నిత్యం కొత్త రుచులు కావాలి. పోనీ టైం పాస్ కోసం డిజిటల్ మీడియాని ఆశ్రయిద్దామంటే... ఓటీటీల్లోనూ కంటెంట్ తగ్గింది. ఫిట్నెస్ మాట సరే సరి. తాగటానికి చుక్కా లేదు... తినటానికి ముక్కా లేదు అనే వారు కోకొల్లలు. మరి ఇలాంటి పరిస్థితులు వ్యక్తుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే వివరాలపై ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ డా. ఉమాశంకర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇదీ చూడండి: 'సమయాన్ని తగ్గించి జులైలో పరీక్షలు నిర్వహించండి'